తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో 28 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన సిస్టర్ అభయ(21) హత్య కేసులో సీబీఐ కోర్టు మంగళవారం కీలక తీర్పును వెలువరించింది. సిస్టర్ అభయను ఫాదర్ థామస్ కొట్టూర్, నన్ సెఫీ హత్య చేసినట్లు తేలడంతో వారిని దోషులుగా ప్రకటించింది. డిసెంబర్ 23న దోషులకు శిక్ష ఖరారు చేయనున్నట్లు కోర్టు వెల్లడించింది. అభయ కేసులో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3atEOOS
28ఏళ్ల తర్వాత సిస్టర్ అభయకు న్యాయం: ఫాదర్, నన్లే దోషులు, వారి అశ్లీలం చూసిందనే..
Related Posts:
హైప్రొఫైల్ మర్డర్: అక్రమ సంబంధం: గర్భంతో ఉన్న భార్యను మట్టుబెట్టిన డాక్టర్: రైలు కింద పడి.. !బెంగళూరు: కర్ణాటకలో సంచలనం సృష్టించిన ఓ హైప్రొఫైల్ మహిళ హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్యలో మృతురాలి భర్తే ప్రధాన నిందితుడిగా తేల్చారు. తన భార్యను… Read More
ట్రంప్ నేరుగా భారత్ రావట్లేదు.. టూర్లో మరో మెలిక.. మోదీ కంటే ముందే అమిత్ షా..వాణిజ్య ఒప్పందం మొదలుకొని, ద్వైపాక్షిక చర్చల దాకా.. భారత పర్యటనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేయబోతున్నారనేది ఇప్పటికీ సస్పెన్స్ గానే కొనసా… Read More
ట్రంప్ మెనూ కాస్త పెద్దదే: టేస్టీ గుజరాతీ ఫుడ్: సమోసా, గ్రీన్ టీ..ఎక్సెట్రా: మల్లఖంగా ప్రదర్శన..!అహ్మదాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గుజరాతీ శైలి ఆహారాన్ని చూడబోతున్నారు. ఓ పట్టు పట్టబోతున్నారు. గుజరాత్లో సర్వ సాధారణంగా కనిపించే కొన్ని… Read More
క్వార్టర్ మందు తెస్తారా.. కిందకు దూకమంటారా.. పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబుసికింద్రాబాద్లో ఓ మందుబాబు పోలీసులకు చుక్కలు చూపించాడు. 30 అడగుల ఎత్తైన కరెంట్ పోల్ ఎక్కిన ఇలియాస్ అనే వ్యక్తి అక్కడినుంచి కిందకు దూకుతానని బెదిరించా… Read More
ట్రంప్-మోదీ భారీ రోడ్ షో రద్దు? లేదంటే ‘సబర్మతి’ సదర్శన క్యాన్సిల్? షెడ్యూల్ పూర్తి వివరాలివే..‘‘నేను భారత్ లోకి అడుగుపెట్టగానే కనీసం 70 లక్షల మందితో స్వాగతం పలుకుతానని ప్రధాని మోదీ మాటిచ్చారు'' అని ఒకసారి.. ‘‘70 లక్షలు కాదు.. మొత్తం కోటి మంది ఇ… Read More
0 comments:
Post a Comment