తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో 28 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన సిస్టర్ అభయ(21) హత్య కేసులో సీబీఐ కోర్టు మంగళవారం కీలక తీర్పును వెలువరించింది. సిస్టర్ అభయను ఫాదర్ థామస్ కొట్టూర్, నన్ సెఫీ హత్య చేసినట్లు తేలడంతో వారిని దోషులుగా ప్రకటించింది. డిసెంబర్ 23న దోషులకు శిక్ష ఖరారు చేయనున్నట్లు కోర్టు వెల్లడించింది. అభయ కేసులో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3atEOOS
Tuesday, December 22, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment