తిరువనంతపురం: కేరళ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అధికార లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) హవా కొనసాగుతోంది. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో వెనుకంజలో ఉన్న వామపక్ష పార్టీ.. గ్రామీణ స్థాయిలో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటోంది. గ్రామ పంచాయతీలు, బ్లాక్ పంచాయతీలు, జిల్లా పంచాయతీల్లో కాంగ్రెస్ సారథ్యంలోని ప్రతిపక్ష యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) కంటే భారీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Wj9ev1
Wednesday, December 16, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment