Monday, December 14, 2020

2020 లో ఏపీ, తెలంగాణాల మధ్య వాటర్ వార్ ..రాయలసీమ ఎత్తిపోతలతో మొదలై కేంద్రం కోర్టులో సాగుతూ ..

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య 2020 సంవత్సరంలో జల జగడాలు కొనసాగాయి. గతంలో ఉన్న నదీజలాల వాటాల పంచాయతీలకు తోడు రాయలసీమ ఎత్తిపోతల పథకం తో మొదలైన రగడ ఇరు రాష్ట్రాలు సుప్రీం కోర్ట్ మెట్లెక్కే వరకు వెళ్లాయి. ఏపీ సర్కార్ జాతీయ హరిత ట్రిబ్యునల్ విచారణ ఎదుర్కొంది . కృష్ణా బోర్డు , గోదావరి నదీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ml9nIG

0 comments:

Post a Comment