హైదరాబాద్: సీఎం కేసీఆర్ రైతులపై కపట ప్రేమ చూపిస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. రైతులను కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. భూసార పరీక్ష లేకుండానే సన్న రకాలు వేయమని కేసీఆర్ చెప్పారని తెలిపారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3oGfeKr
Wednesday, December 9, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment