Sunday, December 6, 2020

బీజేపీపై కేసీఆర్ పోరు: భార‌త్ బంద్‌లో టీఆర్ఎస్ శ్రేణులు -ఫెడరల్ చర్చలు -10 నుంచి ప్రజాక్షేత్రంలోకి

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల ఫలితాల్లో పరాభవం తర్వాత టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్.. బీజేపీపై పోరును ముమ్మరం చేశారు. దేశవ్యాప్తంగా రైతులు కొనసాగిస్తోన్న నిరసనలకు మద్దతు తెలపడం ద్వారా కేంద్రంపై ఆయన సమరశంఖం పూరించారు. ఒకవైపు రాష్ట్రంలో ఈఏడాదికి రెండో విడత రైతుబంధు నిధులు విడుదల చేస్తూనే, ఢిల్లీ వేదికగా అన్నదాతలు చేస్తోన్న ఆందోళనలకు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qwcGjC

0 comments:

Post a Comment