జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ విషాదం చోటు చేసుకుంది. బీజేపీ నాచారం డివిజన్ టిక్కెట్ దక్కలేదన్న మనస్తాపంతో అనుముల విజయలతా రెడ్డి అనే మహిళా నేత ఆత్మహత్యాయత్నం చేసింది. నిద్ర మాత్రలు మింగి ఆమె ఆత్మహత్యకు యత్నించడంతో... హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని.. ప్రమాదమేమీ లేదని వైద్యులు చెప్పారు. విజయలతారెడ్డి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HhmNXK
Thursday, November 19, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment