Thursday, November 19, 2020

జీహెచ్ఎంసీ ఎన్నికలు : బీజేపీ మహిళా నేత ఆత్మహత్యాయత్నం... టికెట్ దక్కకపోవడంతో..

జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ విషాదం చోటు చేసుకుంది. బీజేపీ నాచారం డివిజన్ టిక్కెట్ దక్కలేదన్న మనస్తాపంతో అనుముల విజయలతా రెడ్డి అనే మహిళా నేత ఆత్మహత్యాయత్నం చేసింది. నిద్ర మాత్రలు మింగి ఆమె ఆత్మహత్యకు యత్నించడంతో... హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని.. ప్రమాదమేమీ లేదని వైద్యులు చెప్పారు. విజయలతారెడ్డి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HhmNXK

0 comments:

Post a Comment