ఇరాన్ అణుశక్తి పితామహుడు మోసెన్ ఫఖ్రీజాదేహ్ ఉగ్రవాదుల దాడిలో మృతి చెందారు. శుక్రవారం(నవంబర్ 27) ఆయన ప్రయాణిస్తున్న కారుపై టెహ్రాన్ సమీపంలో ఉగ్రవాదులు దాడి చేశారు. మొదట మోసెన్ కారును ఉగ్రవాదులు అడ్డగించారు. దాంతో మోసెన్ బాడీగార్డులకు,ఉగ్రవాదులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఉగ్రవాదులు ఒక్కసారిగా మోసెన్ ఫఖ్రీజాదేహ్పై కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలపాలైన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Vie6zH
ఇరాన్ అణుశక్తి పితామహుడి హత్య.. బుల్లెట్ల వర్షం కురిపించిన ఉగ్రవాదులు...
Related Posts:
IPC section 188: ఏపీ, తెలంగాణల నుంచి ఢిల్లీకి వెళ్తున్నారా: బీ అలర్ట్: దానికి సిద్ధపడాల్సిందేఅమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దేశ రాజధానికి వెళ్లే వారికి షాకిచ్చింది అక్కడి ప్రభుత్వం. ఏపీ, తెలంగాణల్లో రోజూ వేల సంఖ్యలో ప్రాణాంతక కరోనా వైరస… Read More
మే తరువాతే పెళ్లిళ్లు: 11 మందికి మించితే..కఠిన చర్యలు: అక్కడ కంప్లీట్ లాక్డౌన్జైపూర్: దేశవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా విజృంభణ రోజురోజుకూ తీవ్రతరమౌతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుతోందే తప్ప.. పూర్తిగా అదుపులోకి రావట్లేదు… Read More
అయ్యో.. అనిల్, క్షేమంగా బయటికొస్తాడా -90 అడుగుల బోరు బావిలో 4ఏళ్ల బాలుడు -గంటలుగా పోరాటంఅంతులేని నిర్లక్ష్యం మరోసారి వెలుగులోకి వచ్చింది. అవును, రక్షణ లేని బోరు బావిలో మరో చిన్నారి పడిపోయాడు. అసలే కరోనా దెబ్బకు అల్లాడుతూ, ఆక్సిజన్ దొరక్కా… Read More
Sadist: భార్య విడాకులు, ప్రతీకారంతో కూతురి మీద ఫ్రెండ్స్ తో గ్యాంగ్ రేప్, 60 ఏళ్లు జైల్లో లోఫర్!చెన్నై/ఈరోడ్: దంపతుల మద్య నిత్యం గొడవలు జరగడంతో ఊరి పెద్దలు రాజీ చేసిచేసి విసిగిపోయి వాళ్లను వదిలేశారు. భర్తకు రామ్ రామ్ చేప్పిన భార్య విడాకులు తీసుకు… Read More
వారఫలితాలు తేదీ మే 7 శుక్రవారం నుండి 13 గురువారం 2021 వరకుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
0 comments:
Post a Comment