Saturday, November 28, 2020

ఇరాన్ అణుశక్తి పితామహుడి హత్య.. బుల్లెట్ల వర్షం కురిపించిన ఉగ్రవాదులు...

ఇరాన్ అణుశక్తి పితామహుడు మోసెన్ ఫఖ్రీజాదేహ్ ఉగ్రవాదుల దాడిలో మృతి చెందారు. శుక్రవారం(నవంబర్ 27) ఆయన ప్రయాణిస్తున్న కారుపై టెహ్రాన్ సమీపంలో ఉగ్రవాదులు దాడి చేశారు. మొదట మోసెన్ కారును ఉగ్రవాదులు అడ్డగించారు. దాంతో మోసెన్ బాడీగార్డులకు,ఉగ్రవాదులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఉగ్రవాదులు ఒక్కసారిగా మోసెన్ ఫఖ్రీజాదేహ్‌పై కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలపాలైన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Vie6zH

0 comments:

Post a Comment