Friday, November 6, 2020

మహమ్మారి చేసిన పుణ్యకార్యం: నల్లధనానికి చెక్, నగదుకు దూరంగా ప్రజలు, నోట్ల రద్దు కంటే ఎక్కువే!

ముంబై: నల్లధనాన్ని అరికట్టడంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ 2016 పెద్ద నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిజిటల్ పేమెంట్లు, లావాదేవీలు ఊపందుకున్నాయి. ఆ తర్వాత మళ్లీ రూ. 500, 100 నోట్లు అమల్లోకి రావడంతో కాస్త డిజిటల్ లావాదేవీలు తగ్గముఖం పట్టాయి. బీహార్‌లో బీజేపీ డిజిటల్ ఎత్తులు - ప్రధాని మోదీ సభలకు అదనపు హంగులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kcz4dH

Related Posts:

0 comments:

Post a Comment