Tuesday, November 10, 2020

ఐపీఎల్ ఫైనల్స్‌లో చేజింగ్‌ చేసి ఒక్కసారి కూడా గెలవని ముంబై ఇండియన్స్

ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ 2020 సీజన్‌ ఫైనల్లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఎలాంటి మార్పులు లేకుండానే శ్రేయస్ అయ్యర్ సేన బరిలోకి దిగగా.. ముంబై మాత్రం ఓ మార్పు చేసింది. రాహుల్ చాహర్ స్థానంలో జయంత్ యాదవ్‌ను జట్టులోకి తీసుకొచ్చింది. అయితే మ్యాచ్‌ ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్‌ను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ip7uwg

Related Posts:

0 comments:

Post a Comment