ముంబై ఇండియన్స్తో జరుగుతున్న ఐపీఎల్ 2020 సీజన్ ఫైనల్లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో ఎలాంటి మార్పులు లేకుండానే శ్రేయస్ అయ్యర్ సేన బరిలోకి దిగగా.. ముంబై మాత్రం ఓ మార్పు చేసింది. రాహుల్ చాహర్ స్థానంలో జయంత్ యాదవ్ను జట్టులోకి తీసుకొచ్చింది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్ను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ip7uwg
Tuesday, November 10, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment