న్యూఢిల్లీ/అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖపై రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా, మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కోర్టు ధిక్కరణ చర్యలకు సమ్మతించేమంటూ భారత అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ మరోసారి స్పష్టం చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GFrUAJ
సీజేకు జగన్ లేఖ: కోర్టు ధిక్కరణ చర్యలకు అనుమతించలేం, కానీ..: అటార్నీ జనరల్
Related Posts:
గేదెపై ఎన్నికల ప్రచారం .. కోడ్ ఉల్లంఘన అని సీరియస్ అయిన ఈసీదేశంలో ఎన్నికల సంగ్రామం జరుగుతుంది .ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రచారం పైనే దృష్టి సారించాయి. ఎన్నికల సంగతి ఏమో కానీ ప్రచారం మాత్రం కొత్త పుంతలు తొక్కు… Read More
ఎన్నికల కమిషన్ బ్రాండ్ అంబాసిడర్ కు ఎన్ని కష్టాలో! ఓటు వేయలేకపోయిన రాహుల్ ద్రవిడ్బెంగళూరు: కర్ణాటక ఎన్నికల కమిషన్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోన్న భారత క్రికెట్ జట్టు మాజీ కేప్టెన్ రాహుల్ ద్రవిడ్.. ఈ సారి తన ఓటు హక్కును వినియోగి… Read More
ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల నుంచి అఫిడవిట్లు తీసుకోవాలన్న కాంగ్రెస్ ఆలోచనకు కారణమేంటి?హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న కాంగ్రెస్ మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగ… Read More
తెలుగు ఓటర్ల హవా: ఖార్గేకి మద్దతుగా ప్రియాంక గాంధీ, లేడీ సూపర్ స్టార్ ప్రచారం, మోడీకి పోటీగా!బెంగళూరు: లోక్ సభలో ప్రధాన ప్రతిక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతను లోక్ సభ ఎన్నికల్లో ఎలాగైనా గెలిపించుకోవాలని ఆ పార్టీ హైకమాండ్ నిర్ణయించింద… Read More
పోలీసుల ఓట్లకు ఎర: పోస్టల్ బ్యాలెట్లకు బంపరాఫర్లు: డిసైడింగ్ ఫ్యాక్టర్ ఆ ఓట్లేనా..!ఏపిలో అసలైన ఎన్నికల సమరం ముగిసింది కానీ, గెలుపు కోసం పార్టీలు..అభ్యర్దులు చివరి వరకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవటం లేదు. పోలింగ్ పూర్త… Read More
0 comments:
Post a Comment