Sunday, November 22, 2020

ఇండియా-పాకిస్తాన్ ఎల్ఓసీ: పొరపాటున సరిహద్దు దాటినా సరే వెనక్కి తిరిగి రావడం కష్టమే

పాకిస్తాన్ పాలనలో ఉన్న కశ్మీర్ ప్రధానమంత్రికి 2005లో ఒక తల్లి రాసిన ఒక లేఖ నా ముందుంది. ఆమె తన కొడుకు ఫరూక్ తిరిగి వస్తాడని మూడేళ్లుగా ఎదురుచూస్తున్నారు. "నా బిడ్డను విడుదల చెయ్యడంకోసం నేను ఎలాంటి త్యాగమైనా చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాను" అని ఆమె ఆ లేఖలో రాశారు. ఈ లేఖ తరువాత,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kVlfk3

0 comments:

Post a Comment