ఏపీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు ఇచ్చిన పలు తీర్పులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కొంతకాలం క్రితం సోషల్ మీడియాలో పోస్టులు వెలిశాయి. దీనిపై అందరూ మొదట్లో చూసీ చూడనట్లుగా ఉన్నారు. ఆ తర్వాత గుంటూరుకు చెందిన లాయర్ లక్ష్మీనారాయణ దీనిపై హైకోర్టును ఆశ్రయించారు. ఆయా తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nRla2P
Sunday, November 22, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment