పాట్నా: బిహార్లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారథ్యంలోని జనతా దళ్ (యునైటెడ్)-భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వానికి ఓటర్లు ఈ సారి వ్యతిరేకంగా ఓటు వేసినట్టు కనిపిస్తోంది. మూడుదశల్లో సాగిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏ పార్టీకి కూడా అనుకూలంగా వెలువడట్లేదు. జేడీయూ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి. తేజస్వీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eHxMGf
టైమ్స్నౌ-సీ ఓటర్ సర్వే: హంగ్ దిశగా బిహార్ అసెంబ్లీ: నితీష్ కుమార్కు చుక్కలే: ఆర్జేడీకి ఎడ్జ్
Related Posts:
6 నెలలుగా సచిన్ కుట్రలు.. ఆటోపైలట్ మోడ్లో రాజస్థాన్.. 16న కేబినెట్ రీ-షఫుల్.. సీఎం సంచలనాలు..రాజస్థాన్ కాంగ్రెస్లో తలెత్తిన ముసలం చివరికి కీలక నేత సచిన్ పైలట్ ఉద్వాసనకు దారితీసింది. పార్టీ నుంచి అధికారికంగా సస్పెండ్ చేయనప్పటికీ.. ఆయన నిర్వహిస… Read More
సచిన్ సత్తా తెలుసా ? బిడ్డా ద్వారం తెరిచియే ఉన్నది, బీజేపీ బంపర్ ఆఫర్, సచిన్ స్వీట్ 16, సీఎం !జైపూర్/ న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా వైరస్ (COVID 19) దెబ్బకు ప్రభుత్వాలతో పాటు ప్రజలు హడలిపోతున్నారు. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు … Read More
చరిత్ర: పద్మనాభ స్వామి ఆలయ రహస్యాలు..నేలమాళిగల్లో ఉన్న నిధులేంటి..?కేరళలోని తిరువనంతపురంలో ఉన్న ప్రముఖ పద్మనాభ స్వామి ఆలయం వివాదంకు సుప్రీం కోర్టు ఎట్టకేలకు తెరదించింది. ఈ ఆలయంపై హక్కులు ఎవరు కలిగి ఉంటారో అన్నదానిపై ద… Read More
Bengaluru Lock Down: ప్రభుత్వ నిర్ణయంపై FKCCI మండిపాటు, 20 శాతం కంపెనీలు క్లోజ్..కరోనా వైరస్ కేసులు పెరగడంతో బెంగళూరు రూరల్, అర్బన్ జిల్లాల్లో వారం రోజులు ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. మరికొన్ని గంటల్లో లాక్ డౌన్ ప్… Read More
lockdown: బీహర్లో లాక్ డౌన్, 16 నుంచి 31 వరకు, అత్యవసర సేవలు మినహాయింపు..కరోనా వైరస్ కేసులు పెరగడంతో రాష్ట్రాలు లాక్ డౌన్ బాట పడుతున్నాయి. పుణేలో లాక్ డౌన్ విధించగా.. యూపీ కూడా అమలు చేస్తోంది. ఇవాళ్టి నుంచి బెంగళూరులో కూడా … Read More
0 comments:
Post a Comment