దుబ్బాక ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీలో మంచి జోష్ ని తెచ్చాయి. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దుబ్బాక ఎన్నికల ఫలితాల ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ బాగానే కనిపిస్తోంది. బిజెపి బలపడుతున్న సంకేతాలు ప్రజల్లోకి వెళుతున్నట్లుగా బీజేపీ నేతలు ఫీల్ అవుతున్నారు . దుబ్బాక విజయంతో మంచి జోష్ లో ఉన్న భారతీయ జనతా పార్టీ అటు ఏపీలోనూ బలంగా పాగా వేయడం కోసం వ్యూహరచన చేస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kxymHL
Friday, November 13, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment