ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ డ్రైవర్ తాను చేసే వృత్తి పట్ల తన నిబద్ధతను చాటుకున్నాడు. ప్రాణం పోతున్నా సరే ప్రయాణికుల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యతను గుర్తు చేసుకున్న డ్రైవర్ బస్సు ప్రమాదానికి గురికాకుండా జాగ్రత్తగా పక్కగా ఆపాడు. ఆపై ప్రయాణికులను కాపాడిన సదరు బస్సు డ్రైవర్ దీర్ఘ నిశ్వాసను విడిచి ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన అటు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KKqF4U
ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్ నిబద్ధత .. తన ప్రాణం పోతున్నా ప్రయాణీకుల ప్రాణాలు కాపాడిన డ్రైవర్
Related Posts:
నివర్ ఎఫెక్ట్ మామూలుగా లేదుగా: పోటెత్తుతోన్న సముద్రం: తీరం దాటేటప్పుడు ప్రళయమే?చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన నివార్ తుఫాన్ ధాటికి తమిళనాడు, పుదుచ్చేరి అల్లకల్లోలంగా తయారయ్యాయి. సముద్ర తీరం పోటెత్తుతోంది. భారీ వర్షాలు ముంచెత్తుతున్… Read More
కరోనా వైరస్ ను గుర్తించటంలో శునకాల సాయం: అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలుకరోనా మహమ్మారి నియంత్రించడం కోసం ప్రపంచం చేయని ప్రయత్నాలు లేవు. కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టడం కోసం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు చర్యలు తీసుకుంట… Read More
జో బిడెన్ టీమ్లో కన్నడిగ: కీలక బాధ్యతలు అప్పగింత: ప్రథమ మహిళ డైరెక్టర్గావాషింగ్టన్: అమెరికా కొత్త అధ్యక్షుడు జో బిడెన్ టీమ్లో చేరుతోన్న ప్రవాస భారతీయుల సంఖ్య ఒక్కటొక్కటిగా పెరుగుతోంది. ఇదివరకే కోవిడ్ టాస్క్ఫోర్స్లో వారు… Read More
Sabarimala:అయప్ప భక్తులకు గుడ్ న్యూస్ చెబుతాం, సీఎం ఆలోచిస్తున్నారు, కేరళ మంత్రి సురేంద్రన్ క్లారిటీశబరిమల/ పతనంపట్టి/ కొచ్చి: శబరిమల అయ్యప్పస్వామి భక్తులకు కేరళ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. పశ్చిమ కనుమల్లోని పావన పంపా నదీ తీరాన శబరిగిరుల్లో కొల… Read More
ఏపీపైనా నివర్ తుపాను ప్రభావం- భయంభయంగా నెల్లూరు- స్కూళ్లకు సెలవులుతమిళనాడు, పుదుచ్చేరి మధ్య కేంద్రీకృతమైన నివర్ తుపాను ఇవాళ తీరం దాటబోతోంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. తుపాను ప్రభావం వీటికి … Read More
0 comments:
Post a Comment