ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ డ్రైవర్ తాను చేసే వృత్తి పట్ల తన నిబద్ధతను చాటుకున్నాడు. ప్రాణం పోతున్నా సరే ప్రయాణికుల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యతను గుర్తు చేసుకున్న డ్రైవర్ బస్సు ప్రమాదానికి గురికాకుండా జాగ్రత్తగా పక్కగా ఆపాడు. ఆపై ప్రయాణికులను కాపాడిన సదరు బస్సు డ్రైవర్ దీర్ఘ నిశ్వాసను విడిచి ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన అటు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KKqF4U
Monday, November 30, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment