అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓట్ల లెక్కింపుపై న్యాయ పోరాటం చేస్తోన్న అధ్యక్షుడు ట్రంప్ కాస్త మెత్తబడ్డారు. తన ఓటమికి గల కారణాలను విశ్లేషించారు. కరోనా వైరస్ విజృంభిస్తోన్న క్రమంలో మరోసారి లాక్ డౌన్ విధించొద్దని అభిప్రాయపడ్డారు. అయితే తన తర్వాత వచ్చే అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ట్రంప్ ఈ కామెంట్స్ చర్చకు దారితీసింది. ఇప్పటివరకు బిడెన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pt55SA
అంగీకరించక తప్పలేదు: లాక్ డౌన్ మళ్లీ విధించబోం, ఎవరు వస్తారో.. మెత్తబడ్డ డొనాల్డ్ ట్రంప్
Related Posts:
విద్యుత్ రంగంలో పెట్టుబడులే లక్ష్యం: విద్యుత్ శాఖ సమీక్షలో సీఎం జగన్ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీలో తన మార్క్ పాలన కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. సీతయ్య ఎవరి మాట వినడు అన్న చందంగా పాలన సాగిస్తున్న జగన్… Read More
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అగ్రస్థానంలో ఏపీ: ఇన్వెస్ట్ ఇండియా వెల్లడిఅమరావతి: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ మరోసారి అగ్రస్థానానికి ఎగబాకింది. ఇదివరకు తెలంగాణతో పాటు అగ్రస్థానాన్ని పంచుకున్న ఏపీ..రెండేళ్ల తరువాత మరోసార… Read More
బర్త్డే పార్టీలో పైశాచికత్వం: ఆ సింగర్ పై అత్యాచారయత్నం... నగ్నంగా డ్యాన్స్ చేయాలంటూ..!హైదరాబాద్: పార్టీల పేరుతో అరాచకాలు జరుగుతున్నాయి. తాగిన మైకంలో ఒళ్లు తెలియక ప్రవర్తిస్తున్నారు కామాంధులు. పార్టీల్లో తాగడం తందనాలు ఆడటం ఆ తర్వాత అమ్మా… Read More
పవన్ కల్యాణ్ను తిడితే క్రిమినల్ కేసు.. జనసేన పార్టీ సంచలన హెచ్చరికదేశంలోని ఏ రాజకీయ పార్టీ తలపెట్టని పనికి పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన ముందుకొచ్చింది. తమ పార్టీ అధినేతపై, ముఖ్యనేతలపై విమర్శలు, తప్పుడుప్రచారాలు చస… Read More
అమరావతికి కొత్త పేరు పెట్టిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే: బహుజన అమరావతిగా.. !అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి రాజధాని ప్రాంతానికి సరికొత్త నామకరణం చేశారు. అమరావతిని బహుజన అమరావతిగా పేరు … Read More
0 comments:
Post a Comment