అమరావతి: అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల పునరుద్ధరణ ప్రారంభం కాబోతోంది. పొరుగు రాష్ట్రాలకు బస్సులను నడిపించడానికి ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ముహూర్తం ఖాయం చేశారు. దీని తరువాత ఒక్కటొక్కటిగా అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు రోడ్డెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదివరకే ఏపీ-తెలంగాణ మధ్య అంతర్రాష్ట్ర బస్ సర్వీసులు రోడ్డెక్కాయి. ఇక ఏపీ-తమిళనాడు మధ్య బస్సుల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ఈ రెండు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IWP1HN
మరో పొరుగు రాష్ట్రానికి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు: ముహూర్తం ఫిక్స్: ఇక దశలవారీగా
Related Posts:
సెలవులో ఎల్వీ సుబ్రమణ్యం.. కొత్త బాధ్యతలకు దూరం.. సీఎస్గా సహనీ వైపు జగన్ మొగ్గు..?ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ప్రసాద్కు ఎల్వీ సుబ్రమణ్యం బాధ్యతలు అప్పగించారు. ఆ వె… Read More
రాను ఇది సరికాదు, ఇంతలో ఎంత మార్పు, సెల్ఫీ అడిగితే ఇలానా.. ఇంటర్నెట్ స్టార్పై విమర్శలు (వీడియో)కుటుంబం కాదంది. ఉన్న కూతురు కూడా చెరదీయలేదు. దీంతో రైల్వేస్టేషన్ ప్లాట్ ఫాం వద్ద యాచిస్తోంది. అయితే ఆమె అపురూప గాత్రం అక్కడున్న వారిని ఆకట్టుకొంది. అల… Read More
విధ్వంసానికి దిగిన శివసేన.. రైతుల కోసమా? అధికారం కోసమా?పుణే: మహారాష్ట్రలో శివసేన కార్యకర్తలు విధ్వంసానికి దిగారు. పుణేలోని ఓ ప్రైవేటు బీమా కార్యాలయంపై బుధవారం ఉదయం దాడికి తెగబడ్డారు. చేతికి అందిన ఫర్నిచర్ … Read More
Today gold price: మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలున్యూఢిల్లీ: బంగారం, వెండి ధరలు మరోసారి తగ్గాయి. అంతర్జాతీయ బలహీన సంకేతాలు, డిమాండ్ లేమితో తాజాగా బంగారం ధర భారీగా దిగివచ్చింది. మంగళవారం కూడా స్వల్పంగ… Read More
Pawan Kalyan: పవన్ కీలక నిర్ణయం.. ఇక జనంలోనే..సర్కార్ కు సినిమానే: కొత్తగా అయిదుమంది..!అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. రాజకీయ వ్యవహారాల కమిటీని విస్తరించారు. కొత్తగా అయిదుమందికి చోటు కల్పించార… Read More
0 comments:
Post a Comment