అమరావతి: అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల పునరుద్ధరణ ప్రారంభం కాబోతోంది. పొరుగు రాష్ట్రాలకు బస్సులను నడిపించడానికి ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ముహూర్తం ఖాయం చేశారు. దీని తరువాత ఒక్కటొక్కటిగా అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు రోడ్డెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదివరకే ఏపీ-తెలంగాణ మధ్య అంతర్రాష్ట్ర బస్ సర్వీసులు రోడ్డెక్కాయి. ఇక ఏపీ-తమిళనాడు మధ్య బస్సుల రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ఈ రెండు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IWP1HN
మరో పొరుగు రాష్ట్రానికి ఏపీఎస్ఆర్టీసీ బస్సులు: ముహూర్తం ఫిక్స్: ఇక దశలవారీగా
Related Posts:
ప్రభుత్వం నుంచి ప్రజలు ఏమి కోరుకుంటున్నారు?ఢిల్లీ : ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలన్నీ ప్రజలను ఆకట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. మాకు అధికారం ఇవ్వండి మీ కోసం అది చేస్తాం ఇది చేస్తా… Read More
ఆదినారాయణ రెడ్డిని కాపాడుతున్నారు : వివేకా హత్యలో ఆయన కుట్ర: సునీతా రెడ్డి సంచలన ఆరోపణలు..!తన తండ్రి హత్య వెనుక ఆదినారాయన రెడ్డి కుట్ర ఉందనే అనుమానాలు ఉన్నాయని వివేకా కుమార్తె సునీతా రెడ్డి అను మానం వ్యక్తంచేసారు. ముఖ్యమంత్రి చంద్రబా… Read More
ప్రపంచంలో నాల్గో స్పేస్ పవర్గా భారత్ : ప్రధాని మోడీప్రధాని నరేంద్రమోడీ కాసేపట్లో కీలక ప్రకటన చేయనున్నారు. ఉదయం 11.45 నుంచి 12గంటల మధ్యలో జాతినుద్దేశించి ప్రసగించనున్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో ట్వీట… Read More
సాఫ్ట్ వేర్ బ్రహ్మీలకు మెట్రో ప్రయాణం బెస్ట్..! హైటెక్ సిటీ రూట్లో మరిన్ని అదనపు సౌకర్యాలుహైదరాబాద్: సాఫ్ట్ వేర్ ఉద్యోగుల కోసం మెట్రో యాజమాన్యం అదనపు సౌకర్యాలు కల్పిస్తోంది. ఎక్కువమంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు మెట్రో లో ప్రయాణం చేసేందు… Read More
బీజేపీ నేత మురళీధర్ రావుపై 2 కోట్ల ఛీటింగ్ కేసు.. కథలో ట్విస్టులెన్నో..!హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల వేళ బీజేపీ జాతీయ స్థాయి నేతపై మచ్చ పడింది. ఛీటింగ్ కేసు తెరపైకి రావడంతో చర్చానీయాంశంగా మారింది. నామినేటెడ్ పోస్ట్ ఇప్పిస్త… Read More
0 comments:
Post a Comment