హైదరాబాద్: దేశంలో సంచలనం సృష్టించిన దిశ ఘటనను ఆధారంగా చేసుకుని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమాను నిలిపివేయాలని కోరుతూ ఆ కేసులో దోషుల కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు న్యాయ కమిషన్ను సోమవారం ఆశ్రయించారు. దిశ కేసులో కేసులో ఎన్కౌంటర్ అయిన దోషులు శివ, నవీన్, చెన్నకేశవులు, ఆరీఫ్ కుటుంబసభ్యులు ఈ చిత్రాన్ని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/328vwmu
Monday, November 2, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment