Monday, November 2, 2020

రాంగోపాల్ వర్మ ‘దిశ’ విడుదల చేస్తే ఆత్మహత్య చేసుకుంటాం: దోషుల ఫ్యామిలీ

హైదరాబాద్: దేశంలో సంచలనం సృష్టించిన దిశ ఘటనను ఆధారంగా చేసుకుని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమాను నిలిపివేయాలని కోరుతూ ఆ కేసులో దోషుల కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు న్యాయ కమిషన్‌ను సోమవారం ఆశ్రయించారు. దిశ కేసులో కేసులో ఎన్‌కౌంటర్ అయిన దోషులు శివ, నవీన్, చెన్నకేశవులు, ఆరీఫ్ కుటుంబసభ్యులు ఈ చిత్రాన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/328vwmu

Related Posts:

0 comments:

Post a Comment