న్యూఢిల్లీ/ముంబై: రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామితోపాటు నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటూ జైలులో ఉన్నవారికి సుప్రీంకోర్టు బుధవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మహారాష్ట్ర హైకోర్టు.. అర్నబ్ గోస్వామికి బెయిల్ నిరాకరించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రియంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అర్నబ్ గోస్వామికి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అంతేగాక, మహారాష్ట్ర
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GStH5H
Wednesday, November 11, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment