బీహార్లో రెండవ దశ పోలింగ్ ఈరోజు జరగగా మరోపక్క మూడవ, చివరి దశ పోలింగ్ కోసం ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ నేరుగా రంగంలోకి దిగి ఎన్డీఏ తరఫున ప్రచారం సాగిస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ మోడీ సర్కార్ పై నిప్పులు చెరుగుతున్నారు. ఎన్డీయే కూటమి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kTsHNx
Bihar elections.. ప్రధాని మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ .. మాటల యుద్ధం
Related Posts:
కృష్ణమ్మ పరవళ్లు.. రికార్డు స్థాయిలో వరద ఉధృతిహైదరాబాద్ : కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. గత రికార్డులకు చేరువగా వరద ఉధృతి కొనసాగుతోంది. సెప్టెంబర్ మాసం పూర్తి కాకుండానే 1270 టీఎంసీల వరద నీరు వచ్చి … Read More
‘క్షమించాలి.. మూసేశాం! నో ‘పవర్’’: జగన్ సర్కారుపై పవన్ కళ్యాణ్ సెటైర్లుఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బొగ్గు కొరత ఏర్పడటంతో విద్యుత్ ఉత్పత్తి, సరఫరా కష్టంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో బొగ్గు కొరతను తీర్చేందుకు సింగరేణి సం… Read More
మద్యం తాగిన మైకంలో ఫ్రెండ్ ను చంపేశారు, బాత్ రూంలో శవం, సీసీ కెమెరాల్లో!బెంగళూరు: పీకలదాక మద్యం తాగి సాటి స్నేహితుడిని హత్య చేసిన ఘటన కర్ణాటకలోని బెళగావి నగరంలో జరిగింది. మద్యం మత్తులో వినాయక అనే యువకుడు సాటి స్నేహితుల చేత… Read More
వర్షంతో చిత్తడైన భాగ్యనగరం, పలుచోట్ల ట్రాఫిక్ జాం, జూబ్లీహిల్స్లో నెలకొరిగిన వృక్షంహైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. వీధులన్నీ చెరువులను తలపించాయి. రహదారులపై ట్రాఫిక్ ఎక్కడిక్క్కడే స్తంభించిపోయింది. దీ… Read More
వైయస్ విగ్రహాలకు ఎవరు అనుమతించారు: నేరస్తుడు సీఎం అయితే ఇలాగే: చంద్రబాబు ఫైర్..!మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ పైన ఆరోణలు గుప్పిస్తున్నారు. కోడెల మరణానికి ప్రభుత్వ వేధింపులే కారణమంటూ గతంలో చేసిన విమర్శలను మరోసారి ప్రస… Read More
0 comments:
Post a Comment