Tuesday, November 10, 2020

Arnab Goswami: సుప్రీం కోర్టును ఆశ్రయించిన రిపబ్లిక్ టీవీ చీఫ్, ఆత్మహత్యలతో నాకు సంబంధం లేదు!

ముంబాయి/ న్యూఢిల్లీ: మీడియా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్, ప్రముఖ జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 2018 మే నెలలో ముంబాయిలో అర్కిటెక్ట్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి కుముదా నాయక్ ఆత్మహత్యల కేసులో అరెస్టు అయిన అర్నబ్ గోస్వామి తనకు మధ్యంతర బెయిల్ మంజూరు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32yEtWq

Related Posts:

0 comments:

Post a Comment