ఆరోగ్యశ్రీ పథకంలో 2434 వైద్య ప్రక్రియలను రాష్ట్రంలో మిగిలిన ఆరు జిల్లాలకు విస్తరించారు. క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇప్పటికే ఏడు జిల్లాల్లో 2200 వ్యాధులకు వర్తింపచేస్తుండగా, కొత్తగా మరో 234 చికిత్సలను చేర్చారు. దీంతో ఆరోగ్యశ్రీ పథకంలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ 2434 వ్యాధులకు చికిత్స
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35gL6OH
ఏపీలో మరింత మెరుగ్గా ఆరోగ్యశ్రీ- రాష్ట్రవ్యాప్తంగా 2434కు పెరిగిన వైద్య చికిత్సలు
Related Posts:
తెలంగాణాపై వాళ్లకు కనీస పరిజ్ఞానం ఉందా .. వైఎస్ షర్మిల పార్టీపై మంత్రి హరీష్ రావు పరోక్ష వ్యాఖ్యలుతెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం తెస్తాడు, కొత్త పార్టీ ఏర్పాటు చేసేందుకు ప్రకటన చేసిన షర్మిలపై అధికార టీఆర్ఎస్ నిప్పులు జరుగుతోంది. అన్న పై కోపం ఉంటే… Read More
Illegal affair: భర్తకు ప్రభుత్వ ఉద్యోగం, వ్యవసాయం, భార్య ఎంగేజ్, కొబ్బరి తోటలో!చెన్నై/ తేనీ/ మదురై: ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న భర్త భార్య, ఇద్దరు పిల్లలను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడు. ప్రభుత్వ ఉద్యోగంతో పాటు భర్తకు కొన్… Read More
యువతులపై దాడి,వేధింపుల కేసు... కోయిలమ్మ నటుడు జైలుకు తరలింపు...కోయిలమ్మ సీరియల్ నటుడు సమీర్ అలియాస్ అమర్ను రాయదుర్గం పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. బుధవారం(ఫిబ్రవరి 10) అమర్ను పోలీసులు కూకట్పల్లి కోర్టు ఎ… Read More
ఏపీలో రాష్ట్ర రోడ్ల అభివృద్ధికి టెండర్లకు ఆహ్వానం: రాష్ట్ర రోడ్లపై టోల్ బాదుడుకు జగన్ సర్కార్ శ్రీకారంఏపీ సర్కార్ రాష్ట్ర ప్రధాన రహదారులపై దృష్టి సారించిందా ? ఇదే సమయంలో టోల్ బాదుడుకు కూడా రంగం సిద్ధం చేస్తోందా ? రాష్ట్ర ఖజానా లోటును టోల్ పన్నులతో భర్త… Read More
ముస్లిం మైనర్ల పెళ్లి వారిష్టం- పంజాబ్, హర్యానా హైకోర్టు సంచలన తీర్పుదేశంలో ముస్లిం యువతుల పెళ్లిళ్ల విషయంలో పంజాబ్, హర్యానా హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఇప్పటివరకూ దేశంలో మైనార్టీ తీరిన యువతీ యువకులు మాత్రమే పెళ్లి … Read More
0 comments:
Post a Comment