ఆరోగ్యశ్రీ పథకంలో 2434 వైద్య ప్రక్రియలను రాష్ట్రంలో మిగిలిన ఆరు జిల్లాలకు విస్తరించారు. క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇప్పటికే ఏడు జిల్లాల్లో 2200 వ్యాధులకు వర్తింపచేస్తుండగా, కొత్తగా మరో 234 చికిత్సలను చేర్చారు. దీంతో ఆరోగ్యశ్రీ పథకంలో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ 2434 వ్యాధులకు చికిత్స
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35gL6OH
ఏపీలో మరింత మెరుగ్గా ఆరోగ్యశ్రీ- రాష్ట్రవ్యాప్తంగా 2434కు పెరిగిన వైద్య చికిత్సలు
Related Posts:
We are 162: శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ ఎమ్మెల్యేల పరేడ్: హేమాహేమీలతో కిటకిటలాడుతున్న హోటల్.. !ముంబై: మహారాష్ట్రలో శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-కాంగ్రెస్ కూటమి శాసన సభ్యుల పరేడ్ ఆరంభమైంది. తమకు 162 మంది శాసన సభ్యుల బలం ఉందని ప్రకటించిన కూట… Read More
ఇరిగేషన్ స్కాం: అజిత్ పవార్కు ‘క్లీన్చిట్’ ఇవ్వలేదని ఏసీబీ క్లారిటీ, డజన్లకుపైగా కేసులున్నాయ్!ముంబై: ఇరిగేషన్ స్కాంకు సంబంధించి 9 కేసుల విచారణను అవినీతి వ్యతిరేక విభాగం(ఏసీబీ) మూసివేసింది. ఈ స్కాంలో విచారణను ఎదుర్కొంటున్నవారిలో మహారాష్ట్ర డిప్య… Read More
YS Jagan: కేస్ స్టడీగా జగన్ అవినీతి: తండ్రి అధికారం..43 వేల కోట్లు పోగు: ఐఐఎం-అహ్మదాబాద్ కు టీడీపీ..అమరావతి: రాష్ట్రంలో అవినీతిని నిర్మూలించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అహ్మదాబాద్ లోని ఇండి… Read More
జగన్ తప్పుతో ఓ జనరేషన్ నష్టపోయింది..! ఇసుక వ్యవహారాలపై జనసేన నిఘా ఉంటుందన్న పవన్ కళ్యాణ్..!!హైదరాబాద్ : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై జనసేన మరోసారి మండిపడింది. హైదరాబాద్ లో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమై తెలుగు రాష్ట్రా… Read More
కార్మికులు సమ్మె విరమించినా ...ఆర్టీసీ యాజమాన్యం విధుల్లోకి తీసుకుంటుందా ? టెన్షన్ లో కార్మిక లోకంఆర్టీసీ కార్మిక లోకం టెన్షన్ లో ఉంది. 52 రోజులుగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగినా సీఎం కేసీఆర్ మాత్రం స్పందించిన దాఖలాలు లేవు. తమ సమ్మెపై ప్రభుత్వం … Read More
0 comments:
Post a Comment