Friday, November 13, 2020

స్కీమ్ పేరుతో రూ.50 కోట్లు నొక్కేశాడు... 29 ఏళ్లకే మహా ముదురు... ఏపీలో వెలుగుచూసిన ఘరానా మోసం

దేశంలో ఇంతవరకూ ఎక్కడ వినని స్కీమ్ అది... ఒక్కసారి డబ్బు కడితే చాలు... జీవితాంతం ఇక ప్రతీ నెలా ఆదాయమే... వినడానికి చాలా ఆకర్షణీయంగా ఉండటంతో చాలామంది గుడ్డిగా నమ్మేశారు. తాము కట్టడమే కాకుండా... తమ బంధువులతోనూ కట్టించారు. చివరకు ఆ స్కీమ్ బోగస్ అని తెలియడంతో నెత్తి నోరూ బాదుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వెలుగుచూసిన ఈ బోగస్ స్కీమ్ రాష్ట్రంలో సంచలనం రేకెత్తిస్తోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UnWWR5

0 comments:

Post a Comment