Sunday, November 1, 2020

కరోనా:దేశంలో కొత్తగా 47వేల కేసులు -భారత్‌లోనూ సెకండ్ వేవ్ భయం

11 నెలలుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న కరోనా వైరస్.. రెండో అత్యున్నత దశకు చేరింది. యూరప్, అమెరికాలో సెకండ్ వేవ్ స్పష్టంగా కనిపించడంతో పలు దేశాలు తిరిగి లాక్ డౌన్ ప్రకటించాయి. భారత్ కు కూడా ఆ ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కేసుల పరంగా అదింకా నిర్ధారణ కావాల్సి ఉంది. కేంద్ర ఆరోగ్య శాఖ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mI09qI

Related Posts:

0 comments:

Post a Comment