11 నెలలుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న కరోనా వైరస్.. రెండో అత్యున్నత దశకు చేరింది. యూరప్, అమెరికాలో సెకండ్ వేవ్ స్పష్టంగా కనిపించడంతో పలు దేశాలు తిరిగి లాక్ డౌన్ ప్రకటించాయి. భారత్ కు కూడా ఆ ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కేసుల పరంగా అదింకా నిర్ధారణ కావాల్సి ఉంది. కేంద్ర ఆరోగ్య శాఖ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mI09qI
Sunday, November 1, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment