ముంబైలో టెర్రరిస్టులు మారణహోమం సృష్టించిన 12 సంవత్సరాలు అయిన తర్వాత కూడా అమెరికా ఆ గాయాలను మరిచిపోలేదు. ముంబై టెర్రరిస్టుల మారణహోమంలో యూఎస్ కు చెందిన ఆరుగురు మృతి చెందడంతో, అప్పటినుండి ఇప్పటివరకు ఆ గాయాలు మర్చిపోలేదని, టెర్రరిస్టుల పై పోరాటానికి అమెరికా భారత్ తో కలిసి ముందుకు సాగటానికి నేటికీ సిద్ధంగా ఉన్నామని తాజాగా ప్రకటించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39lrziu
26/11 ముంబై బాంబు పేలుళ్ళ మాస్టర్ మైండ్ ఆచూకీ కోసం ... యూఎస్ 5 మిలియన్ డాలర్ల భారీ రివార్డు
Related Posts:
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: నెల్లూరు రూరల్ యోజకవర్గం గురించి తెలుసుకోండినెల్లూరు జిల్లా ముఖ్య కేంద్రంలో పట్టణ-గ్రామీణ ప్రాంతాల కలయికే నెల్లూరు రూరల్ నియోజకవర్గం. 2009 నియోజక వర్గా ల పునర్విభజన వరకు ప్రధానం… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: సర్వేపల్లి నియోజకవర్గం గురించి తెలుసుకోండినెల్లూరు జిల్లా రంజైన రాజకీయాలకు చిరునామా సర్వేపల్లి. ఈ నియోజకవర్గం లో జిల్లా సీనియర్ రాజకీయ నేతలైన సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి..ఆదాల ప్ర… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: గూడూరు నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 లో నియెజకవర్గాల పునర్విభజన లో భాగంగా గూడూరు నియోజకవర్గంలో కోట మండలం..చిట్టమూరు మండలం రెండూ గూడూరు నియోజకవర్గంలో చేరాయి. ఎస్సీ నియో… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: సుళ్లూరు పేట నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 లో జరిగిన నియోజకవర్గ పునర్విభజన తరువాత సైతం ఈ నియోజకవర్గం ఎస్సీ కేటగిరీలోనే కొనసాగుతోంది. సత్య వేడు, వెంకటగిరి లోని కొన్ని మండలా… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: ఉదయగిరి నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 నియోజవర్గ పునర్విభజన లో భాగంగా.. కావలి -ఆత్మకూరు మండలాల్లో ఉండే 20 గ్రామాలు..వింజమూరు, కొండా పురం, జలదంకి, కలిగిరి మండలాలు ఉదయగిరి… Read More
0 comments:
Post a Comment