Thursday, November 12, 2020

రూ.25 లక్షలు వద్దు.. న్యాయం చేయండి, అబ్దుల్ సలామ్ అత్త, ఆ పోలీసులను విధుల నుంచి తొలగించాలని..

అబ్దుల్ సలామ్ అత్త మాబూ కఠిన నిర్ణయం తీసుకున్నారు. సలామ్ కుటుంబం సూసైడ్ చేసుకోవడంతో ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. రూ.25 లక్షలు అందజేస్తామని తెలిపింది. అయితే ఆ మొత్తం తీసుకునేందుకు మాబూ నిరాకరించారు. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. చేయని తప్పుకు వేధించడం వల్లే సలామ్ కుటుంబం బలవన్మరణానికి పాల్పడిందని చెప్పారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eQcrup

Related Posts:

0 comments:

Post a Comment