న్యూఢిల్లీ: కరోనా వైరస్ నేపథ్యంలో జరుగుతుందో లేదో అనుకున్న ఐపీఎల్ 2020 సీజన్ సక్సెస్పుల్గా స్టార్ట్ అయి ముగింపు దశకు చేరుకొంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ కోసం ఎన్నో ఆటంకాలను అధిగమించిన బీసీసీఐ చివరకు విజయవంతంగా టోర్నీని నిర్వహించింది. దీంతో ఫుల్ జోష్లో ఉన్న బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వచ్చే ఐపీఎల్ 2021 సీజన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IgFTOf
వచ్చే ఏప్రిల్లోనే ఐపీఎల్ 2021.. అవకాశం ఇస్తే రాహుల్ రాణిస్తాడు: సౌరవ్ గంగూలీ
Related Posts:
తెలంగాణ పంచాయతీ పోరు చివరి ఘట్టం.. పోలింగ్పై ఉత్కంఠహైదరాబాద్ : తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు తెర పడనుంది. మూడు దశలకు గాను ఇప్పటికే రెండు దశల్లో పోలింగ్ పూర్తికాగా, బుధవారం తుది దశ పోలింగ్ జరుగుతోంది. సర… Read More
ఆయేషా కేసుల్లో కొత్త ట్విస్ట్ : ముగ్గురు పోలీసు కమిషనర్ల విచారణ : సిబిఐ షాకింగ్ నిర్ణయం..!దాదాపు 12 ఏళ్లుగా సాగుతున్న ఆయేషా మీరా హత్య కేసులో సిబిఐ కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. కోర్టు ఆదేశాల మేరకు విచారణ ప్రారంభించిన సిబిఐ ఈ కేసులో తొలి… Read More
జైల్లో కూర్చుంటారు .. అఖిలపక్షంలో కూర్చోరా : ఆ రోజు బ్లాక్ డే ..!అఖిలపక్ష భేటీలకు హాజరు కాని వైసిపి పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఫైర్ అయ్యారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ గత 16 ఏళ్ల కాలంలో … Read More
చిల్లిగవ్వ లేదు : ఖజానా ఖాళీ : బిల్లుల చెల్లింపు నిలిపివేత : హామీల అమలు ఎలా..!ఏపి ఖజానా ఖాళీ అయింది. చిల్లి గవ్వ లేదు. ఎన్నికల వేళ హామీలు..చెల్లింపులు వేల కోట్లు ఉన్నాయి. ఉద్యోగుల జీతా లు చెల్లించిన తరువాత ఏమైనా మిగిలితేనే చ… Read More
రూపాయి ముట్టను, అక్రమాలకు పాల్పడను : సర్పంచ్ అభ్యర్థి బాండ్ పేపర్..!హైదరాబాద్ : ఎన్నికల్లో గెలిచే వరకు ఒక తీరుగా ఉండే నేతలు.. కుర్చీ ఎక్కాక రూట్ మార్చుతారు. ఎన్నికల్లో ఖర్చు పెట్టినదానికి లెక్కలేసి మరి అడ్డగోలుగా కూడబె… Read More
0 comments:
Post a Comment