Sunday, November 29, 2020

అర్ధరాత్రి అడవిలో బీభత్సం -ఐఈడీ పేల్చిన మావోయిస్టులు -కోబ్రా కమాండెంట్‌ మృతి -10 మందికి గాయాలు

మావోయిస్టులు, ఇతర నక్సల్ గ్రూపుల ఏరివేత ఆపరేషన్లలో దిట్టగా పేరుపొందిన ‘కమాండెంట్‌ బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్(కోబ్రా)' దళానికి అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. అడవిలో మాటువేసిన మావోయిస్టులు.. అర్ధరాత్రి ఐఈడీలతో బీభత్సం సృష్టించారు. తద్వారా చాలా రోజుల తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మళ్లీ రెచ్చిపోయినట్లయింది. బస్తర్ ఐజీ సురేందర్ రాజ్ ఆదివారం మీడియాకు చెప్పిన వివరాలివి.. ఛత్తీస్‌గఢ్‌లోని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/37fDxHP

Related Posts:

0 comments:

Post a Comment