ఐపీఎల్లో నేడు (బుధవారం) ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. రెండు జట్లలో డీసీ హాట్ ఫేవరేట్గా నిలుస్తోంది. కానీ చివరి క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ఫలితాలు తారుమారు అవుతున్నాయి. ఇవాళ రాత్రి 7.30 గంటలకు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరగబోతోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nQkoUz
Tuesday, October 13, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment