ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహణ అంశంపై అధికార వైసీపీ, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ల మధ్య కొనసాగుతోన్న వాగ్వాదం తారాస్థాయికి చేరింది. బుధవారం నాటి అఖిలపక్షం భేటీకి హాజరు కాబోమంటూ వైసీపీ ఇచ్చిన ప్రెస్ నోట్ చూసి ఆశ్చర్యపోయానంటూ ఎస్ఈసీ నిమ్మగడ్డ వ్యాఖ్యానించగా.. ప్రస్తుతం ఏపీలో ఉన్నది ఎస్ఈసీ కాదని, చంద్రబాబు-నిమ్మగడ్డల కమిషన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37WCiiC
Wednesday, October 28, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment