Wednesday, October 28, 2020

హరీశ్‌కు కేసీఆర్ ఆల్టిమేటం! ఫాంహౌస్‌లో ఓట్లు లెక్కిస్తారా?: విజయశాంతి ఫైర్, కాంగ్రెస్‌లోనే..

హైదరాబాద్: దుబ్బాక ఉపఎన్నికల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దుబ్బాక ఉపఎన్నికలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్ కూడా రాదని ఆర్థిక మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తున్నాయని అన్నారు. విజయశాంతి చూపు బీజేపీ వైపు: కేంద్రమంత్రితో భేటీ, త్వరలోనే కమల దళంలో చేరిక?

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3e3Su2G

Related Posts:

0 comments:

Post a Comment