జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో సీర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రదాడి అనంతరం భారత్ ప్రతీకారేచ్చతో రగిలిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాకిస్తాన్కు ముచ్చెమటలు పట్టించేలా ఆ దేశంలోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ సర్జికల్ స్ట్రైక్ చేసింది. దీంతో భారత్పై పాక్ మరోసారి దాడికి యత్నించింది. పాక్ యుద్ద విమానాలు భారత భూభాగంలోకి చొచ్చుకు రాగా... భారత ఎయిర్ఫోర్స్ అప్రమత్తంగా వ్యవహరించి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TCUjud
Thursday, October 29, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment