విజయగనరం: మాన్సాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎంఆర్ కాలేజీలో ఇంటర్ ిద్యను నిలిపివేత చర్యలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలు నిలిపివేస్తూ ప్రకటన కూడా విడుదల చేశారు. ఈ విషయాన్ని ఇంటర్ బోర్డుతోపాటు ప్రభుత్వానికి మాన్సాస్ ట్రస్ట్ తెలియేసింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3opnTS2
Monday, October 26, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment