Monday, October 26, 2020

ఎంఆర్ కాలేజీలో ఇంటర్ విద్య నిలిపివేత: ప్రభుత్వ కాలేజీలో మంత్రి బొత్స

విజయగనరం: మాన్సాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎంఆర్ కాలేజీలో ఇంటర్ ిద్యను నిలిపివేత చర్యలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలు నిలిపివేస్తూ ప్రకటన కూడా విడుదల చేశారు. ఈ విషయాన్ని ఇంటర్ బోర్డుతోపాటు ప్రభుత్వానికి మాన్సాస్ ట్రస్ట్ తెలియేసింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3opnTS2

Related Posts:

0 comments:

Post a Comment