ఉత్తర్ప్రదేశ్లోని హాత్రస్లో గ్యాంగ్రేప్ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు నిన్న వెళ్లిన కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక ను యూపీ పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తోపులాటలో రాహుల్ గాంధీ కిందపడిపోయారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో యూపీలోని ఆదిత్యనాథ్ సర్కారు ఇబ్బందుల్లో పడింది. హాత్రస్ వెళ్లకుండా తమను ఏ శక్తీ ఆపలేదని ఇవాళ మరోసారి ప్రకటించిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jtqDuO
Saturday, October 3, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment