ఇటీవలి ఎన్నికల ప్రచార ర్యాలీలో మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ చేసిన వ్యాఖ్యలు బీహార్ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. అగ్ర కులాలను కించపరిచేందుకే తేజస్వి ఆ వ్యాఖ్యలు చేశాడని బీజేపీ ఆరోపిస్తోంది. తేజస్విని టార్గెట్ చేసేందుకు సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్న బీజేపీకి ఇదో అస్త్రంలా మారిందన్న వాదన వినిపిస్తోంది. ఇంతకీ తేజస్వి ఏం వ్యాఖ్యలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jEC0PR
బీహార్ ఎన్నికల్లో 'భురాబల్'పై హాట్ చర్చ... తేజస్విపై ఎక్కుపెట్టిన బీజేపీ... అసలేంటీ వ్యవహారం...
Related Posts:
6నెలల్లో తొలిసారి: భారీగా తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధరలున్యూఢిల్లీ: వంట గ్యాస్ వినియోగదారులకు ఇది దీపి కబురే. మార్చి 1 నుంచి నాన్ సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధరలు భారీగా తగ్గాయి. గత ఆగస్టు నుంచి పెరుగుతూ వచ్చి… Read More
ఎన్ఎస్జీ అంటే అసాంఘిక శక్తులకు వణుకు: అమిత్ షా, ‘సైనికులు ఇక ఫ్యామిలీస్తో 100 రోజులు’కోల్కతా: దేశాన్ని విభజించి శాంతిని అడ్డుకునే వారి వెన్నులో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్ఎస్జీ) దళాలు వణుకు పుట్టించాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ… Read More
గడప వద్ద పింఛన్ల పంపిణీ అవసరమా?: జగన్ సర్కార్కు మాజీ సీఎస్ సూటి ప్రశ్న.. !అమరావతి: రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరుపై ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, భారతీయ జనతా పార్టీ నాయకుడు ఐవైఆర్ కృష… Read More
బీజేపీలోకి వీరప్పన్ కూతురు.. తమిళనాడులో కాషాయదళం స్కెచ్ ఇదే..దివంగత స్మగ్లర్ వీరప్పన్ కూతురు విద్యారాణి(30) చేరిక తర్వాత తమిళనాడు బీజేపీకి కొత్త ఊపొచ్చింది. ఆమె క్రేజ్ ద్వారా వీలైనంత మేరకు పార్టీని బలోపేతం చేయాల… Read More
ఎదురెదురుగా ఢీకొన్న రైళ్లు: ముగ్గురు మృతి, శిథిలాల్లో పలువురుభోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సింగ్రౌలిలో ఆదివారం తెల్లవారుజామున రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పాయారు. ప… Read More
0 comments:
Post a Comment