Thursday, October 29, 2020

బీహార్ ఎన్నికల్లో 'భురాబల్'పై హాట్ చర్చ... తేజస్విపై ఎక్కుపెట్టిన బీజేపీ... అసలేంటీ వ్యవహారం...

ఇటీవలి ఎన్నికల ప్రచార ర్యాలీలో మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ చేసిన వ్యాఖ్యలు బీహార్‌ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. అగ్ర కులాలను కించపరిచేందుకే తేజస్వి ఆ వ్యాఖ్యలు చేశాడని బీజేపీ ఆరోపిస్తోంది. తేజస్విని టార్గెట్ చేసేందుకు సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్న బీజేపీకి ఇదో అస్త్రంలా మారిందన్న వాదన వినిపిస్తోంది. ఇంతకీ తేజస్వి ఏం వ్యాఖ్యలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jEC0PR

0 comments:

Post a Comment