అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా తగ్గుతూ వస్తోంది. కరోనా పరీక్షలు భారీ సంఖ్యలో చేసినప్పటికీ.. చాలా తక్కువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా బాగా తగ్గింది. కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గింది. 2020 యూఎస్ ఎలక్షన్స్ కాస్ట్లీ గురూ.. 14 బిలియన్ డాలర్ల విరాళాల సేకరణ.. కరోనా వైరస్..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HKpD7w
ఏపీలో 3వేల లోపే కొత్త కరోనా కేసులు: కర్నూలులో అత్యల్పం, 26వేలకు దిగొచ్చిన యాక్టివ్ కేసులు
Related Posts:
దారుణం ..పంటను మేక మేస్తే యువకుడి ప్రాణం తీశారువికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. పంటను మేక మేస్తుందని యువకుడిని నరికి చంపిన సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. 21 ఏళ్ళ వయసున్న ,మాటలు సరిగా రాన… Read More
జలియన్వాలాబాగ్ ఊచకోతకు 100ఏళ్లు పూర్తి: నివాళులు అర్పించిన ప్రముఖులుఅమృత్సర్: దేశస్వాతంత్ర్య పోరాటంలో ముఖ్య ఘట్టంగా నిలిచింది జలియన్వాలాబాగ్ ఊచకోత. 1919 ఏప్రిల్ 13న జరిగిన ఈ ఊచకోతలో చాలామంది భారతీయులు మృతిచెందారు. ఆ … Read More
చంద్రబాబు ఎందుకిలా..సీయస్ తో సహా అందరూ కుమ్ముక్కేనా: ఏకాకి అవుతున్నారా..!40 ఏళ్ల అనుభవం. టిడిపి అధినేత పదే పదే చెప్పుకొనే మాట. అంత అనుభవం ఉన్న నేత కొద్ది రోజులు గా చేస్తున్న వ్యాఖ్యల పై ఇప్పుడు జోరుగా చర్చ సాగుతోంది.… Read More
అవినీతిరహిత సమాజం కోసం పనిచేయండి..! అధికారులకు సీయం కేసీఆర్ ఆదేశాలు..!!హైదరాబాద్: బంగారు తెలంగాణ దిశగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా తెలంగాణ పూర్తిగా అవినీతి రహితంగా మారాలని… Read More
ఓటింగ్ శాతం ఎందుకు పెరిగింది, ? కిషన్ రెడ్డిసికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం, ఓటింగ్ శాతంలో తేడాలపై బీజేపీ అభ్యర్థి ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కలిశారు. ఈసీ ప్రకటించిన తేడాలపై ఆయన ఆర్వోను క… Read More
0 comments:
Post a Comment