Saturday, October 24, 2020

ABP-CVoter Opinion Poll: నితీశ్‌కే బీహరీల మొగ్గు.. తేజస్వీతో 10 శాతం ఓటు తేడా..

బీహర్‌లో తొలి విడత ఎన్నిక మరో 4 రోజుల్లో జరగబోతుంది. అయితే బీహరీల నాడీ ఎలా ఉందో తెలిపేందుకు సంస్థలు సర్వే చేపట్టాయి. అయితే ఏబీపీ సీ ఓటర్ అంచనా వేసింది. 29.5 శాతం మంది బీహరీలు తిరిగి నితీశ్ కుమార్ సీఎం పదవీ చేపట్టాలని కోరుకుంటున్నారని పేర్కొన్నది. ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ సీఎం కావాలని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HBMlhW

Related Posts:

0 comments:

Post a Comment