విశాఖపట్నం స్థానికేతర నాయకులకు అడ్డాగా మారింది. ఇతర ప్రాంతాలకు చెందినవారే ఇక్కడ ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వస్తున్నారు. వీళ్లు పార్టీలు మారుతున్నా, విశాఖను మాత్రం వదిలిపెట్టకపోవడం గమనార్హం. విశాఖలో స్థానికేతరుల రాజకీయాలు మూడు దశాబ్దాలుగా నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వైజాగ్ లోక్సభ స్థానంలో వారి ఆధిపత్యం నడుస్తోంది. రాజకీయ పార్టీలు కూడా స్థానిక నేతలకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IvpHbz
విశాఖపట్నం ‘నాన్లోకల్ లీడర్ల’ అడ్డాగా ఎలా మారింది? 30 ఏళ్లుగా వారి హవా కొనసాగుతుండటానికి కారణాలేంటి?
Related Posts:
నిమ్మగడ్డపై కొడాలినాని సంచలన కామెంట్స్- ఆయనేం చేయలేరు- సుప్రీంలోనే తేల్చుకుంటాం...ఏపీ ఎన్నికల కమిషనర్ గా మరోసారి నియమితులైన నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. ఆయన తమ చిటికెన వేళ్ల మీద వెంట్రుకలు కూడా… Read More
డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ విచారణ ప్రారంభం..స్లోపాయిజన్ ఇస్తున్నారా..?విశాఖపట్నం: నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో వాస్తవాలు వెలికితీయాలంటూ ఏపీ హైకోర్టు ఆ కేసును సీబీఐకి అప్పగించింది. ఇక కోర్టు ఆదేశా… Read More
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఏడాది ... నేడు రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించిన సీఎంఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది.ఈ సందర్భంగా ఆయన తమది రైతు పక్షపాత ప్రభుత్వమని తెలియజేశారు. తాడేపల్లి క్యాంపు కా… Read More
ఇక స్కూల్ కు వెళ్ళేది వంద రోజులే ... విద్యా ప్రణాళికలో సమూల మార్పులు చేసిన కేంద్రంకరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టటంలో భాగంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. అయితే ఇప్పటికే లాక్ డౌన్ నుండి పలు రంగాలకు మినహాయింపు ఇచ్చిన ప్రభుత్వం విద్యార్థుల స… Read More
Coronavirus: కరోనా కాటుతో తంబీలకు టెన్షన్, చెన్నై సిటీలో 13 వేల కేసులు, మోదీ, సీఎం !చెన్నై/న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID 19) కాటుకు దేశం మొత్తం హడలిపోతున్నది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల్లో, మరణాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. అ… Read More
0 comments:
Post a Comment