Sunday, September 13, 2020

No breathe..?:ఆస్పత్రులు ఫుల్.. పడకలు నిల్, ప్రైవేట్‌కు వెళితే జేబు గుల్ల..?

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. లక్షా 57 వేలకు పైగా పాజిటివ్ కేసులు ఉండగా.. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం జూలై 27న మొదటిసారి బులెటిన్‌లో వెంటిలేటర్ల సంఖ్య, వాటిపై చికిత్స పొందుతున్నవారి వివరాలను పేర్కొన్నది. అప్పటి నుంచి వెంటిలేటర్లపై ఎంత మంది చికిత్స తీసుకుంటున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35zc8Bm

0 comments:

Post a Comment