తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. లక్షా 57 వేలకు పైగా పాజిటివ్ కేసులు ఉండగా.. వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న వారి సంఖ్య కూడా ఎక్కువవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం జూలై 27న మొదటిసారి బులెటిన్లో వెంటిలేటర్ల సంఖ్య, వాటిపై చికిత్స పొందుతున్నవారి వివరాలను పేర్కొన్నది. అప్పటి నుంచి వెంటిలేటర్లపై ఎంత మంది చికిత్స తీసుకుంటున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35zc8Bm
No breathe..?:ఆస్పత్రులు ఫుల్.. పడకలు నిల్, ప్రైవేట్కు వెళితే జేబు గుల్ల..?
Related Posts:
Sabarimala. పందలం దెబ్బతో ప్రభుత్వానికి షాక్, అందుకే శబరిమలపై దృష్టి? దేవుడు ఉన్నాడు, దెబ్బకు !శబరిమల/కొచ్చి/ పందలం: పవిత్ర పుణ్యక్షేత్రం అయిన శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్య దాదాపు తగ్గిపోవడంతో దేవస్వం బోర్డుకు ఆధాయం రావడం లేదు. ఇదే సమయంలో ఇంతకాలం… Read More
28ఏళ్ల తర్వాత సిస్టర్ అభయకు న్యాయం: ఫాదర్, నన్లే దోషులు, వారి అశ్లీలం చూసిందనే..తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో 28 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన సిస్టర్ అభయ(21) హత్య కేసులో సీబీఐ కోర్టు మంగళవారం కీలక తీర్పును వెలువరించింది. సిస్టర్ … Read More
ఆదర్శనీయం: రక్తదానం చేసిన అనంత జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడుఅనంతపురం: జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు నగరంలోని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో సోమవారం మధ్యాహ్నం రక్తదానం చేశారు. డిసెంబర్ 21న జిల్లా కలెక్టర్ గంధం చంద్ర… Read More
పాతిపెట్టేందుకు గొయ్యి సిద్ధం చేసి.. పాడెపై స్మశానానికి తీసుకెళ్తుండగా .. మదనపల్లెలో షాకింగ్ ఘటనఓ చెట్టు కింద అపస్మారక స్థితిలో పడి ఉన్న వ్యక్తి చనిపోయాడని అంతా అనుకున్నారు . గుర్తు తెలియని వ్యక్తి కావటంతో అతను ఎవరో తెలీకున్నా చనిపోయాడని పక్కాగా … Read More
కొత్తరకం కరోనా వైరస్ ఆనవాలు భారత్లో కనిపించలేదు: ప్రభుత్వంఢిల్లీ: యూకేలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న కొత్తరకం కరోనావైరస్ ఆనవాలు భారత్లో ఇప్పటి వరకు కనిపించలేదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. … Read More
0 comments:
Post a Comment