Monday, September 21, 2020

రెవెన్యూ శాఖ... సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం...? ఐజీ విచక్షణాధికారాల్లో కోత...?

రెవెన్యూ శాఖకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకోనున్నారా అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే వీఆర్వో వ్యవస్థ రద్దు,కొత్త రెవెన్యూ చట్టాలను తీసుకొచ్చిన ప్రభుత్వం... తాజాగా స్టాంపు డ్యూటీ వసూళ్లకు సంబంధించి అధికారుల విచక్షణాధికారాలకు కోత పెట్టాలనే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు 'ఇండియన్‌ స్టాంపు యాక్ట్‌-1899'కు సవరణలు చేసి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32OpdFc

Related Posts:

0 comments:

Post a Comment