హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన లేఅవుట్ రెగ్యూలరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్)పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. ఎల్ఆర్ఎస్ రద్దు చేసే వరకు పోరాడుతామని ఈ కరీంనగర్ ఎంపీ అన్నారు. కరోనాతో నష్టపోయిన ప్రజలపై భారం తగదన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ScGGB2
Tuesday, September 29, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment