న్యూఢిల్లీ: కేంద్ర మాజీమంత్రి జస్వంత్ సింగ్ కన్నుమూశారు. ఆయన వయస్సు 82 సంవత్సరాలు. మాజీ ప్రధానమంత్రి, దివంగత అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో ఆయన కీలక శాఖలకు ప్రాతినిథ్యాన్ని వహించారు. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. జస్వంత్ సింగ్ మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cx4HMK
కేంద్ర మాజీమంత్రి జస్వంత్ సింగ్ కన్నుమూత: స్ట్రాంగ్ మ్యాన్: ప్రధాని మోడీ సంతాపం
Related Posts:
కరోనా లక్షణాలున్నా... లీవు ఇవ్వకుండా నరకం చూపించారు... 39 ఏళ్ల బ్యాంకు ఉద్యోగి మృతి..ఆంధ్రప్రదేశ్లో 39 ఏళ్ల రాజేష్ అనే ఓ బ్యాంకర్ కోవిడ్ 19తో చనిపోవడం కలకలం రేపుతోంది. కరోనా లక్షణాలతో బాధపడుతున్నప్పటికీ... అతనికి లీవు మంజూరు చేయకుండా … Read More
సరిహద్దుల్ని చైనా గుర్తించట్లేదని మీరెలా చెబుతారు? - రాజ్నాథ్ ప్రకటనపై విపక్షం ఫైర్చైనాతో సరిహద్దు వివాదాలకు సంబంధించి రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మంగళవారం పార్లమెంటులో చేసిన ప్రకటన గందరగోళంగా ఉందని, చర్చలు జరుగుతోన్న కీలక తరుణంలో '… Read More
కటిక చీకట్లో నిర్బంధించి చిత్రహింసలు... రెప్ప వాలిస్తే ఎలక్ట్రిక్ షాక్... బయటపడ్డ చైనా అరాచకం...అతని పేరు టోగ్లీ సింగ్కం. వయసు 21 ఏళ్లు. అరుణాచల్ ప్రదేశ్లోని సుబాన్సిరి జిల్లాలో నివసిస్తుంటాడు. అతను ఉండే ప్రాంతానికి ఇండో-చైనా బోర్డర్ సమీపంలోనే… Read More
ఎంపీ మిమి చక్రవర్తితో టాక్సీ డ్రైవర్ అసభ్య ప్రవర్తన: వెంబడించి పోలీసులకు అప్పగింతకోల్కతా: జాదవ్పూర్ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, సినీ నటి మిమి చక్రవర్తితో అసభ్యంగా ప్రవర్తించిన ఓ టాక్సీ డ్రైవర్ను సోమవారం రాత్రి కోల్కతాలో పోలీసులు అర… Read More
కరోనా ఎఫెక్ట్: ఎంపీల జీతంలో 30 శాతం కోత: బిల్లుకు లోక్సభ ఆమోదంన్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఎంపీల జీతాల్లో 30 శాతం కోత విధిస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు లోక్సభ మంగళవార… Read More
0 comments:
Post a Comment