గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రాణాలు కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించినా లాభం లేకపోయిందని చెన్నై ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు తెలిపారు. మెదడులో రక్తస్రావం, శ్వాసకోశ సమస్యల కారణంగానే ఆయన కన్నుమూశారని చెప్పారు. వెంటనే ఆ సమస్యలను గుర్తించి చికిత్స అందించినా ప్రాణాలు కాపాడలేకపోయామన్నారు. ఈ మేరకు ఆస్పత్రి వైద్యులు దీపక్ సుబ్రమణ్యన్, సభానాయగం ఒక ప్రకటన విడుదల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mRiaUt
ఎస్పీ బాలు మరణానికి కారణమదే... ఎంత ప్రయత్నించినా కాపాడలేకపోయాం : చెన్నై ఎంజీఎం వైద్యులు
Related Posts:
పౌర్ణమి-అమావాస్య: రెండింటికి తేడా ఏమిటి?పౌర్ణమి - అమావాస్య పౌర్ణమి నాటి రాత్రికి మరో రాత్రికీ ఎంతో భేదం ఉంటుంది. కాస్త పిచ్చి ఉన్నవాళ్లకి ఈ భేదం బాగా తెలుస్తుంది. ఇది ఎందుకు జరుగుతుందో చూద్ద… Read More
లండన్లో \"తాల్\" సంక్రాంతి.. అలరించిన వేడుకలులండన్ : విదేశీగడ్డపై తెలుగు సౌరభం వెల్లివిరిసింది. తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (TAL) ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జనవరి 19న… Read More
నేడే ఎన్నికల క్యాబినెట్: ప్రజాకర్షక నిర్ణయాలకు ఆమోదం..!ఏపి ప్రభుత్వం ఎన్నికలకు సమాయత్తం అవుతోంది. ఎన్నికల కోసం తాయిలాలు ప్రకటించేందుకు సిద్దమైంది. దీని కోసం ఏపి క్యాబినెట్ కీలక సమావేశం ఈ రోజు జ… Read More
టీడీపీలోకి వంగవీటి రాధాకు స్వాగతం, ఆ పదవి ఆఫర్?: జగన్కు రెండ్రోజుల గడువు వెనుక!విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణ తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి పంపించారు. ఆ లేఖలు ఘాటుగానే వ్య… Read More
పంచాయతీ పోరుకు రె'ఢీ'.. నేడే తొలివిడత పోలింగ్గ్రామ పంచాయతీ పోరుకు రంగం సిద్ధమైంది. సోమవారం తొలి విడత పోలింగ్ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పంచాయతీలకు తొలి ఎన్నికలు కావడంతో ఉత్కంఠ నెలకొం… Read More
0 comments:
Post a Comment