తిరుపతి: కలియుగ వైకుంఠంలా అలరారుతోన్న తిరుమల.. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ సాయంత్రం అంకురార్పణతో ఆరంభం కానున్నాయి. శనివారం నుంచి 27వ తేదీ వరకు ఈ వేడుకలను నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కరోనా వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZICygv
సరికొత్త శోభతో తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం: రోజూ ఎంతమంది భక్తులు దర్శిస్తారంటే?
Related Posts:
ఆంధ్రా ద్వేషం..రాళ్లేసినా లాలూచీ : టార్గెట్ జగన్ : బాబు సెంటిమెంట్ రాజకీయం పండుతుందా..!టిఆర్యస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..వైసిపి అధినేత జగన్ సమావేశం టిడిపి చేతికి కొత్త ఆయుధాన్ని ఇచ్చింది. ఈ సమావేశం ముగిసనప్పటి నుండి టిడిపి… Read More
టీఆర్ఎస్ దళితున్ని సీయం చేయలేదు..! సీఎల్పీ నేతగా కూడా ఉండనివ్వరా..!హైదరాబాద్ : తెలంగాణ శాసన సభలో ప్రతిపక్ష నేతగా మల్లు భట్టి విక్రమార్కను కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. ప్రతిపక్ష నేత అంశంలో వ్యూహాత్మకంగా… Read More
ఆపరేషన్ కమల భయం, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యేల రిసార్టు రాజకీయాలు, ప్రభుత్వం!బెంగళూరు: కర్ణాటకలో రిసార్ట్ రాజకీయాలు మొదలైనాయి. బీజేపీ ఎమ్మెల్యేలు గురుగ్రామ్ రిసార్ట్ లో ఎంజాయ్ చేస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలను రిసార్ట్ లో దాచిప… Read More
చేయూత: బులంద్షహర్ అల్లర్లలో మృతి చెందిన పోలీస్ అధికారి కుటుంబానికి రూ.70 లక్షలు సహాయంగతేడాది డిసెంబర్లో ఉత్తర్ప్రదేశ్లోని బులంద్ షహర్ అల్లర్లలో మృతిచెందిన పోలీసు అధికారి సుబోద్ కుమార్ సింగ్ కుటుంబానికి పోలీస్ శాఖ రూ. 70 లక్షలు విరాళ… Read More
షర్మిల కేసు : 15 మంది గుర్తింపు : అందరూ వారేనా ..సూత్రధారుల సమాచారం సేకరణ..!రాజకీయాల్లో సంచలనం సృష్టించిన షర్మిల ఫిర్యాదు వ్యవహారం లో కొత్త ట్విస్ట్. తన పై అభ్యంతరకర పోస్టింగ్లు.. ప్రచారం చేస్తున్నారంటూ షర్మిల హై… Read More
0 comments:
Post a Comment