అంతర్వేది రథం దగ్ధమయిన ఘటనను హిందూ సంస్థలు ముక్తకంఠంతో ఖండించాయి. సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కోరాయి. ప్రతిపక్షాలు కూడా విచారణకు పట్టుబట్టడంతో ఏపీ ప్రభుత్వం స్పందించింది. సీబీఐ దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని నిర్ణయం తీసుకుంది. సీఎం జగన్ ఆదేశాలతో డీజీపీ గౌతమ్ సవాంగ్.. కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని హిందూ సంస్థలు, స్వాములు స్వాగతిస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ieHjFL
Thursday, September 10, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment