మాస్కో: లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద చైనా సైనిక బలగాల దుందుడుకు చర్యలపై భారత్ తీవ్ర అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేసింది. సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవడానికి కుదిరిన ఒప్పందాలకు తూట్లు పొడిచేలా వ్యవహరిస్తోందని కుండబద్దలు కొట్టింది. ఇలాంటి దుందుడుకు చర్యల వల్ల ఏ ఒక్కరికీ గానీ, ఎలాంటి ప్రయోజనం ఉండబోదని తెగేసి చెప్పింది. రెచ్చగొట్టే చర్యలను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Rh45kC
సహనాన్ని పరీక్షించొద్దు: సైనికుల దుందుడుకుపై అసహనం: చైనా ముఖం పగులగొట్టేలా భారత్
Related Posts:
ఇదివరకు లేనిది ఇప్పుడే ఎందుకు.. ఆలయాల దాడులపై మంత్రి బొత్సప్రతిపక్ష నేత చంద్రబాబు అండ్ కో పై విరుచుకుపడ్డారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ … Read More
అమానవీయం: డాల్ఫిన్ను అత్యంత కిరాతకంగా చంపేశారులక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ డాల్ఫిన్ను కొందరు దుండగులు కర్రలు, రాడ్లతో కిరాతకంగా కొట్టి చంపారు. ఘటనకు సంబంధించిన వీడియ… Read More
Home Loan: బ్యాంకు బంపరాఫర్ -సున్నా వడ్డీతో 20 ఏళ్ల కాల పరిమితికి హోమ్ లోన్ -ఇవీ వివరాలు..ఉన్నోడు ఇళ్ల మీద ఇళ్లు కడతాడు.. లేనోడికి సర్కారు ఎలాగో సాయం చేస్తుంది.. ఎటొచ్చి మధ్యతరగి వేతన, చిరుద్యోగ జీవులున్నారే.. వాళ్లలో చాలా మందికి ఇల్లు కట్ట… Read More
బీజేపి అమ్ములపొదిలో ప్రభాస్ అస్త్రం.!దక్షిణ భారతంపై ప్రభావం.!అందుకే క్రిష్ణంరాజుకు కీలక బాద్యతలా.?హైదరాబాద్ : దక్షిణ భారత రాజకీయాలంటే భారతీయ జనతా పార్టీకి చెప్పలేనంత ఆసక్తి. దేశంలో అన్ని ప్రాంతాలపై ప్రభావం చూపుతున్నా దక్షిణ బారత దేశం మీద ఎందుకు అంత… Read More
ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ సమావేశం 11న: వ్యాక్సినేషన్ పైనే ప్రధాన చర్చ!న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మరోసారి భేటీ కానున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎంలతో మ… Read More
0 comments:
Post a Comment