Thursday, September 10, 2020

సహనాన్ని పరీక్షించొద్దు: సైనికుల దుందుడుకుపై అసహనం: చైనా ముఖం పగులగొట్టేలా భారత్

మాస్కో: లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద చైనా సైనిక బలగాల దుందుడుకు చర్యలపై భారత్ తీవ్ర అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేసింది. సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవడానికి కుదిరిన ఒప్పందాలకు తూట్లు పొడిచేలా వ్యవహరిస్తోందని కుండబద్దలు కొట్టింది. ఇలాంటి దుందుడుకు చర్యల వల్ల ఏ ఒక్కరికీ గానీ, ఎలాంటి ప్రయోజనం ఉండబోదని తెగేసి చెప్పింది. రెచ్చగొట్టే చర్యలను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Rh45kC

Related Posts:

0 comments:

Post a Comment