ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో దళిత యువతిపై గ్యాంగ్ రేప్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతూ బాధితురాలు ఆస్పత్రిలో కన్నుమూయగా... కుటుంబ సభ్యులకు కనీసం ఆమె ఆఖరి చూపైనా దక్కకుండా చేశారు పోలీసులు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నా బిడ్డకు చివరి వీడ్కోలు చెప్పే అవకాశమైనా లేకుండా చేశారని మృతురాలి తల్లి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3n0Mo7z
అమ్మకు ఏడవద్దని చెప్పండి... త్వరలోనే ఇంటికొచ్చేస్తా... ఆస్పత్రిలో హత్రాస్ బాధితురాలి మాటలు...
Related Posts:
బెంగాల్లో సిండికేట్ల రాజ్యం నడుస్తోంది: మమతపై నిప్పులు చెరిగిన ప్రధానిదుర్గాపూర్ : మధ్యతరగతి కుటుంబాల ఆశలపై మమతా సర్కార్ నీళ్లు చల్లుతోందని ఆరోపించారు ప్రధాని నరేంద్ర మోడీ. దుర్గాపూర్లో ఓ బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని ద… Read More
ప్రతీ ఆటోకు టిడిపి జెండా : థాంక్యూ సీయం సార్ బోర్డులు : ప్రభుత్వ సొమ్ముతో పార్టీ ప్రచారం..!నల్లటి దుస్తులతో అసెంబ్లీలో దర్శనమిచ్చిన ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు .. ఈ రోజు ఆటో డ్రైవర్ గా కనిపించారు. ఏపి ప్రభుత్వం తాజాగా ఆటో ల పై లైఫ్ టా… Read More
మోడీ సభలో అపశృతి: తొక్కిసలాటలో పలువురు మహిళలకు, చిన్నారులకు గాయాలులోక్సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాని మోడీ బెంగాల్లో తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ముందుగా ఠాకూర్నగర్ ర్యాలీలో పాల్గొన్నారు… Read More
కొత్త సీబీఐ డైరెక్టరుగా మధ్యప్రదేశ్ మాజీ డీజీపీ రిషికుమార్ శుక్లా నియామకంఢిల్లీ: గత కొద్దిరోజులుగా కొత్త సీబీఐ డైరెక్టర్ నియామకం పై మల్లగుల్లాలు పడుతున్న కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు కొత్త బాస్ను నియమించింది. మధ్యప్రదేశ్ మా… Read More
రాష్ట్ర విభజన రాజ్యంగా విరుద్దం : పార్టీలు కలిసి పోరాడాలి : ఉండవల్లితాను నిర్వహించిన అఖిల పక్ష సమావేశం ఫలప్రదంగా జరిగిందని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పుకొచ్చా రు. అన్ని పార్టీల నేతలు ఆసక్తితో ఈ సమా… Read More
0 comments:
Post a Comment