Friday, January 11, 2019

'చిరంజీవి, వైయస్‌లపై నేను చెప్పిందే జరిగింది, మోడీకి సపోర్ట్ చేయవద్దని అద్వాని నన్ను అడిగారు'

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ అవసరం లేదని, అలాగే ప్రత్యేక హోదా కూడా అవసరం లేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ గురువారం అన్నారు. ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఓ గుడ్ న్యూస్... మనకు ప్యాకేజీ, అవసరం లేదని, తెలుగు ప్రజలు అడుక్కునే వాళ్లు కాదన్నారు. హోదా కూడా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2H7NxJz

Related Posts:

0 comments:

Post a Comment