ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల ఆలయాలపై వరుస దాడులు, అనూహ్య ఘటనలు చోటుచేసుకోవడంపై అధికార వైసీపీ, విపక్ష టీడీపీ, బీజేపీ, జనసేనల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు తారాస్థాయికి చేరడం, దళితులు, ఆలయాలపై దాడులకు సంబంధించి ఏవైనా ఆధారాలుంటే బయటపెట్టాలంటూ రాష్ట్ర డీజీపీ ప్రతిపక్ష నేతకు లేఖ రాయడం తదితర పరిణామాలతో వివాదాలు మరింత పెద్దవవుతున్న నేథ్యంలో మత గురువులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3n8uKyL
ఆలయాలపై దాడులు:జగన్ సర్కారుకు చినజీయర్ సూచన - డిక్లరేషన్పై సీఎంను సమర్థించినా..
Related Posts:
ఒకటి కాదు రెండు కాదు.. 12 వందల క్వింటాళ్ల ధాన్యం పాడైంది.. ఎక్కడ, ఎందుకో తెలుసా..!!రాంచీ : జార్ఖండ్ .. ఆకలితో అలమటిస్తోంది. కడు పేదరకింతో కొట్టుమిట్టాడుతుంది. రాష్ట్రంలో ఇప్పటికీ చాలామంది పిల్లలు పోషకాహార లోపంతో ఇబ్బంది పడుతున్నారు. … Read More
అప్పుడు జగన్ గుడ్డి గుర్రం పళ్లు తోముతున్నారేమో..! ఏపి సీఎం పై లోకేష్ ఘాటు వ్యాఖ్యలు..!!అమరావతి/హైదరాబాద్ : ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో ట్వీట్ల యుద్దం కొనసాగుతోంది. ఏపి మాజీ సీఎం తనయుడు నారా లోకేష్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మరోసారి రెచ్చిపోయా… Read More
సుప్రీం కోర్టు ఆదేశాలతో మరోసారి రాజీనామాలు చేసిన రెబల్ ఎమ్మెల్యేలు, పరుగో పరుగు !బెంగళూరు: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కర్ణాటక రెబల్ ఎమ్మెల్యేలు గురువారం సాయంత్రం బెంగళూరులోని విధాన సౌధలోని స్పీకర్ రమేష్ కుమార్ కార్యాలయంలో హాజరైనార… Read More
తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదు: ఆల్ఖైదా వీడియోపై భారత్ స్పందనన్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చాలని భారత్పై దాడి చేయాలంటూ చెబుతూ ఆల్ఖైదా వీడియోపై భారత్ స్పందించింది. ఆల్ఖైదా తాటాకుల చప్పుళ్లకు భయపడే… Read More
సిద్దిపేటలో 1000 కిలోల గంజాయి పట్టివేత..!సిద్దిపేట జిల్లా కేంద్రం వద్ద సుమారు వెయ్యి కిలోల గంజాయిని డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. కాగా పట్టుపడిన గంజాయి ఆంధ్రప్రదేశ్ నుండి భద్రచలం మీదుగా జహి… Read More
0 comments:
Post a Comment