Monday, September 7, 2020

చంద్రబాబుకు మతిపోయింది- లోకేష్‌ గేరుమార్చలేకపోతున్నాడు- ఎమ్మెల్యే వంశీ కామెంట్స్‌...

ఏపీలో ఉచిత విద్యుత్‌ కనెక్షన్లకు నగదు బదిలీ చేయాలన్న వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని టీడీపీ రెబెల్‌ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ సమర్ధించారు. ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ చేస్తున్న విమర్శలను వంశీ తప్పుబట్టారు. రాజకీయాల్లో ఎంతో అనుభవజ్ఞుడైన చంద్రబాబుకు ఏది మంచో ఏది చెడో ఇప్పటికీ తెలియడం లేదన్నారు. ఇప్పట్లో ఎన్నికలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/35koEVc

Related Posts:

0 comments:

Post a Comment