ఏపీలో ఉచిత విద్యుత్ కనెక్షన్లకు నగదు బదిలీ చేయాలన్న వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని టీడీపీ రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ సమర్ధించారు. ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ చేస్తున్న విమర్శలను వంశీ తప్పుబట్టారు. రాజకీయాల్లో ఎంతో అనుభవజ్ఞుడైన చంద్రబాబుకు ఏది మంచో ఏది చెడో ఇప్పటికీ తెలియడం లేదన్నారు. ఇప్పట్లో ఎన్నికలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35koEVc
చంద్రబాబుకు మతిపోయింది- లోకేష్ గేరుమార్చలేకపోతున్నాడు- ఎమ్మెల్యే వంశీ కామెంట్స్...
Related Posts:
ఆధార్తో 90వేల కోట్ల ఆదా..! ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడి..!!ఢిల్లీ/ హైదరాబాద్ : ప్రభుత్వ పథకాలకు ఆధార్ అనుసంధానం ప్రక్రియ ఆశించిన ఫలితాలను అందిస్తున్నట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఆధార్ త… Read More
యాదాద్రి పనుల్లో జాప్యం.. సీరియస్ అయిన సీఎం కార్యాలయంయాదాద్రి : యాదాద్రి ఆలయ పునర్నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. యాదాద్రి వైపు ప్రపంచం దృష్టి మరల్చేలా కసరత్తు చేస్తోంది. 2వేల … Read More
గిన్నిస్ బుక్లోకి పోలవరం : 29 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు..ఏపి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు పోలవరం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో స్థానం సంపాదించింది. రికార్డు స్థాయిలో గంట కు 1300 క్యూబిక్ మీటర్ల స… Read More
పవన్ కళ్యాణ్తో భేటీ అనంతరం చంద్రబాబును కలిసిన నటుడు అలీ, ఏకాంత భేటీఅమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును ప్రముఖ తెలుగు హాస్యనటుడు అలీ ఆదివారం కలిశారు. చంద్రబాబు జన్మభూ… Read More
తమిళనాడులో ఘోర ప్రమాదం, 11 మంది తెలంగాణ అయ్యప్ప భక్తుల దుర్మరణంచెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పదకొండు అయ్యప్ప భక్తులు దుర్మరణం చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరంతా తె… Read More
0 comments:
Post a Comment